ప్రముఖ కార్టునిస్టు ఆర్.కె.లక్ష్మణ్ స్పూర్తి సభ
ప్రముఖ కార్టునిస్టు ఆర్.కె.లక్ష్మణ్ స్పూర్తి సభను నల్గొండలో ఘనంగా నిర్వహించారు . ఎంవిఎన్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ స్పూర్తి సభలో ప్రముఖ కార్టునిస్టులు, ఫోటోగ్రాఫర్లతో పాటు సామాజికవేత్తలు పాల్గొన్నారు. ఆర్.కె.లక్ష్మణ్ తన కార్టూన్ల ద్వారా దేశానికి చేసిన సేవలను మననం చేసుకున్నారు. సామాన్యుల సమస్యలను తన కార్టూన్ల ద్వారా సమాజానికి తెలియజేసిన అభ్యవదయ వాది ఆర్.కె.లక్ష్మణ్ అని సిపిఎం జిల్లా కార్యదర్శి కొనియాడారు.
ప్రముఖ కార్టునిస్టు ఆర్.కె.లక్ష్మణ్ స్పూర్తి సభను నల్గొండలో ఘనంగా నిర్వహించారు . ఎంవిఎన్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ స్పూర్తి సభలో ప్రముఖ కార్టునిస్టులు, ఫోటోగ్రాఫర్లతో పాటు సామాజికవేత్తలు పాల్గొన్నారు. ఆర్.కె.లక్ష్మణ్ తన కార్టూన్ల ద్వారా దేశానికి చేసిన సేవలను మననం చేసుకున్నారు. సామాన్యుల సమస్యలను తన కార్టూన్ల ద్వారా సమాజానికి తెలియజేసిన అభ్యవదయ వాది ఆర్.కె.లక్ష్మణ్ అని సిపిఎం జిల్లా కార్యదర్శి కొనియాడారు.


No comments:
Post a Comment