సోనియాగాంధీ చిత్రపటానికి పాలభిశేకం
పిట్లం : పిట్లంలో బుధవారం సోనియాగాంధీ చిత్రపటానికి పాలభిశేకం నిర్వహించారు. ఈ సందర్బంగా సర్పంచ్ గంగారాం మాట్లాడుతూ నేడు తెలంగాణ అవతరణ దినోత్సవం జరుపుకుంటున్నామంటే ఇది సోనియా గాంధీ దయవలేనని ఆయన అన్నారు. ఈ సందర్బంగా అంబెద్కర్ చౌరస్తా వద్ద సోనియగాంధీ చిత్రపటానికి పాలభిశేకం నిరవ్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఫోరం అధ్యక్షులు గైని రాములు, విజయ్దేశాయి, రామకృష్ణ, సాయిలు, పట్లోల్ల సాయరెడ్డ మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గోన్నారు.
పిట్లం : పిట్లంలో బుధవారం సోనియాగాంధీ చిత్రపటానికి పాలభిశేకం నిర్వహించారు. ఈ సందర్బంగా సర్పంచ్ గంగారాం మాట్లాడుతూ నేడు తెలంగాణ అవతరణ దినోత్సవం జరుపుకుంటున్నామంటే ఇది సోనియా గాంధీ దయవలేనని ఆయన అన్నారు. ఈ సందర్బంగా అంబెద్కర్ చౌరస్తా వద్ద సోనియగాంధీ చిత్రపటానికి పాలభిశేకం నిరవ్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఫోరం అధ్యక్షులు గైని రాములు, విజయ్దేశాయి, రామకృష్ణ, సాయిలు, పట్లోల్ల సాయరెడ్డ మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గోన్నారు.


No comments:
Post a Comment