డిచ్పల్లి: తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్, సైన్స్ కళాశాల భవనం ఎదుట శనివారం సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కాం ట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామనే నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని నాయకులు తెలిపారు. కార్యక్రమంలో అకాడమి క్ కన్సల్టెంట్ డాక్టర్ దత్తాహరి, డాక్టర్ ర వి, శరత్కుమార్, రాజేశ్వర్, అపర్ణ, శ్రీనివాస్, ఆనంద్, సురేశ్, గోపిరాజ్, గంగాకిశోర్, టీఎస్ జేఏసీ చైర్మన్ యెండల ప్రదీ ప్, రవినాయక్, బాలాజీ, మహేష్, శివ తదితరులు పాల్గొన్నారు.
సౌత్ క్యాంపస్లో..
భిక్కనూరు : మండలంలోని బీటీఎస్ చౌరస్తాలో ఉన్న తెలంగాణ సౌత్ క్యాంపస్లో శనివారం కాంట్రాక్ట్ ఉద్యోగులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో నారాయణ, యాలాద్రి, శర్మ, రమాదేవి పాల్గొన్నారు.



No comments:
Post a Comment