నల్గొండ : ఏం పి గుత్త సుక్విందర్ రెడ్డి ఫైర్
పంతాలు పట్టింపులకు వెల్లి రైతాంగాన్ని పణంగా పెట్టడంతో పాటు...రెండు రాష్ట్రాల మద్య ఘర్షణ వాతావరణానికి రెండు రాష్ట్రాల ప్రభుత్వాలదే కాకుండా రెండు రాష్ట్రాల నాయకత్వానిది కూడా అని విమర్సించారు నల్గొండ ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి. రెండులల ముందు చర్చించుకొని ఉంటే..ఈ సమస్య వచ్చేది కాదని, కేవలం రాజకీయ లబ్ది కోసమే ఇరు రాష్ట్రాలు పాకులాడుతున్నాయని విమర్సించారు గుత్తా...
పంతాలు పట్టింపులకు వెల్లి రైతాంగాన్ని పణంగా పెట్టడంతో పాటు...రెండు రాష్ట్రాల మద్య ఘర్షణ వాతావరణానికి రెండు రాష్ట్రాల ప్రభుత్వాలదే కాకుండా రెండు రాష్ట్రాల నాయకత్వానిది కూడా అని విమర్సించారు నల్గొండ ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి. రెండులల ముందు చర్చించుకొని ఉంటే..ఈ సమస్య వచ్చేది కాదని, కేవలం రాజకీయ లబ్ది కోసమే ఇరు రాష్ట్రాలు పాకులాడుతున్నాయని విమర్సించారు గుత్తా...


No comments:
Post a Comment